జోన్ 4 తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్ లో తెలుగదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

Spread the love

నెల్లూరు జిల్లా

ఈ రోజు నెల్లూరు జిల్లాలో లో జరిగిన జోన్ 4 తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్ లో తెలుగదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారు, కుమారుడు పాలపర్తి విజేష్ రాజ్ మరియు కోడలు పాలపర్తి మనీషా. రాబోవు ఎన్నికలలో యర్రగొండపాలెం అసెంబ్లీ నియజకవర్గం నుండి పోటీ చేయడానికి పాలపర్తి మనీషా కు అవకాశం కల్పించాల్సిందిగా కోరడమైనది. పాలపర్తి మనీషా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ యర్రగొండపాలెం అవకాశం కల్పిస్తే మేము అన్ని విధాలా సిద్దంగా ఉన్నామని, కచ్చితంగా ఎన్నికలలో గెలిచి యర్రగొండపాలెం సీట్ అప్పగిస్తామని, మా విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించవలసినదిగా కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page