పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ మండల అల్లిపూర్ మరియు భూపతి పూర్ గ్రామాలలో కార్నర్ మీటింగ్ లో పాల్గొనీ కాంగ్రెస్,బిజెపి నాయకుల అసత్య,మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరిన బి అర్ ఎస్…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నెల్లూరు డివిజన్ “భారతీయ జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య” (లియాఫీ) జనరల్ బాడీ మీటింగ్ అంగ రంగ వైభవం గా, అంబరాన్ని తాకే విధముగా ఈనెల 26 న జరుగుతుంది సౌత్ సెంట్రల్ జోన్…
ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…
స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్ ఇంద్రభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలాసంతోషకరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంతన్న సారథ్యం లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు బస్సు ఉచిత…
మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గo 128 డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్, గాజులరామారంలో జరిగిన మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన…
మేడ్చల్ నియోజకవర్గం, జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్నర్ మీటింగ్ కు హాజరైన పి.సి.సి అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి .. సాక్షిత : కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ తోటకూర వజ్రెష్ యాదవ్ , మాజీ ఎం.ఎల్.ఎ…
ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉదయం 8.30 గం లకి మన చప్టాదిగువ ప్రాంతంలోని ప్రజలను కలుసుకోవడానికి సుదర్శన్ లాడ్జి నందు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది.మన సమస్యలు చెప్పి రాబోయే ఎన్నికలలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నది.మనందరికీ తెలుసు…
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి కీర్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…
వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ లో జరిగిన టిఆర్ఎస్ మీటింగ్ లో మాట్లాడిన చేవెళ్ల పార్లమెంటు ఎంపీ రంజిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దళిత బంధు పై జనరల్ బాడి మీటింగ్ లో రసవతారంగా చర్చ