ఎమ్మెల్యే పొదెం వీరయ్య,సుదర్శన్ లాడ్జి నందు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది.

Spread the love

ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉదయం 8.30 గం లకి మన చప్టాదిగువ ప్రాంతంలోని ప్రజలను కలుసుకోవడానికి సుదర్శన్ లాడ్జి నందు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది.
మన సమస్యలు చెప్పి రాబోయే ఎన్నికలలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నది.
మనందరికీ తెలుసు రాముడిని ద్వేషించే రావణాసురుడు కావాలో భక్తి ఉన్న పొదెం వీరయ్య కావాలో.
నన్ను నమ్మండి …
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
అయేది పొదెం వీరయ్య మంత్రి.
మనకి మంచి జరగాలంటే కల్లిబొల్లి మాటలు చెప్పే వారికి కాదు మనతో పాటు నడిచే మనతో ఉండే వీరయ్య ని అసెంబ్లీ కి పంపుదాం.

Whatsapp Image 2023 11 15 At 2.42.04 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page