చలి వేంద్రo ను ప్రారంభించిన పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం లో ఇలాంటి చలివెంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం తారకరామా ఆటో నగర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ చలివెంద్రాల వల్ల ప్రజలు దాహర్ది ని కొంత వరకు తీర్చుకోవచ్చు.. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివెంద్రాలను ఏర్పాటు చేయవలసింది గా ప్రముఖులకు,కాంగ్రేస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు..

ఈ కార్యక్రమం లో ఓ బి సి నగర కాంగ్రెస్ చైర్మన్ బాణాల లక్ష్మణ్, తారకరామా ఆటోనగర్ అధ్యక్షులు రవి, సొసైటీ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జునరావు, గంట భీమయ్య, గంగారపు శ్రీనివాసరావు, బెజ్జంకి రాములు, మాజీ కౌన్సెలర్ సింగం అంజయ్య, నగర ఎస్ సి సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్,27వ డివిజన్ అధ్యక్షులు కేశబోయిన శ్రీశైలం,షేక్ రజి,48వ డివిజన్ అధ్యక్షులు భోజెడ్ల సత్యనారాయణ, రవీంద్ర, జాకీర్ తాళ్లూరి సాయి కిరణ్,మరియు ఆటోనగర్ బాధ్యులు, వారితో పాటు కాంగ్రెస్ నగర నాయకులు ఎమ్మె రామకృష్ణ, 46వ డివిజన్ ఓ బి సి అధ్యక్షులు తుపాకుల మధు, దయ్యలా నాగేశ్వరావు, బండ రవి, మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page