ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు…
నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…
అద్భుతమని గొప్పలు చెప్పుకున్న కాలేశ్వరం పై నోరు విప్పని కేసీఆర్ ప్రజల సంపదను దోపిడీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయడానికి ప్రజలు రెడీ మిషన్ భగీరథ పథకం పూర్తిగా అవినీతిమయం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కోత కోసిన…
రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి …
పెద్దపల్లి నియోజకవర్గం : జూలపల్లి మండలం వడ్కాపూర్ రైతు వేదికలో వడ్కాపూర్,కాచాపూర్, వెంకట్రావు పల్లి, కీచులాట పల్లి, బాల్ రాజ్ పల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో రైతన్న సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై…
Rs.500k gas cylinder if Congress wins: PCC president Revanth Reddy కాంగ్రెస్ గెలిస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మణుగూరు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు…