చందర్లపాడు గ్రామంలో వాటర్ ట్యాంకులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని

Spread the love

ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.22.50 లక్షలతో కొనుగోలు చేసిన 9 వాటర్ ట్యాంకులను చందర్లపాడు మండలంలోని పలు గ్రామాలకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని ..

నీటి ఎద్దడి నివారణకు టాంకర్ల ఏర్పాటు.. వేసవిలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లోని ప్రజల దాహార్తి తీర్చడానికి మంచినీటి ట్యాంకర్లు అందజేస్తున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం.. ట్యాంకర్లను సద్వినియోగం చేసుకోవాలి.. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రతి పంచాయతీకి ఒక ట్యాంకర్ ను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం : MP కేశినేని నాని ..

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు చూస్తున్న సంక్షేమ పథకాలతో అధిక శాతం పేదలు లబ్ధి పొందుతున్నారు.. ప్రతి కుటుంబానికి ఆ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపిపి, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page