కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…
జన సందోహం,కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , కుమార్తెలు శ్రీమతి కేశినేని హైమ ,…
YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న దృశ్యం. ప్రచార వాహనంలో కేశినేని నానితో పాటు తిరువూరు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ ఉన్నారు.. తిరువూరు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో నామినేషన్…
విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) ని వారి కార్యాలయంలో కలిసిన ఉండవల్లి శ్రీదేవి… తాను గతంలో టికెట్ ఆశించిన మాట వాస్తవం, కానీ చంద్రబాబు కొన్ని కారణాలవల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారు … : ఉండవల్లి శ్రీదేవి…
సుజనా, ఓ పిట్టల దొర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి విజయవాడకు రూపాయి ఖర్చుపెట్టలేదు. ఏ అర్హత ఉందని సుజనాచౌదరి పోటీచేస్తున్నారు. సుజనాచౌదరి చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధం సుజనాచౌదరి నా సవాల్ను స్వీకరించాలి
విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 31వ డివిజన్ ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే . వెలంపల్లి. శ్రీనివాస్ , వైయస్సార్సీపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో…
క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు విజయవాడ పార్లమెంటు…
మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…
చందర్లపాడు గ్రామంలో వాటర్ ట్యాంకులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని
ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.22.50 లక్షలతో కొనుగోలు చేసిన 9 వాటర్ ట్యాంకులను చందర్లపాడు మండలంలోని పలు గ్రామాలకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని .. నీటి ఎద్దడి నివారణకు టాంకర్ల…