ముమ్మరంగా పనిచేద్దాం…. మల్కాజిగిరిలో గులాబీ జెండా ఎగురవేద్దాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

మీ గెలుపులో భారీ మెజార్టీతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కీలకంగా మారనుంది: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …*

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన రాగిడి లక్ష్మారెడ్డి
ఉదయం కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపుకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో మీరు అందుకోబోయే గెలుపులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందిస్తామన్నారు. గత ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కి చేసింది ఏమీలేదన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ ఆగం రాజు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page