భూమి పూజ కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

Spread the love

నెల్లూరు

గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్ట్ నిర్మాణంలో భాగంగా పోర్టుకు భూములు ఇచ్చినటువంటి రైతులకు మరియు గ్రామస్తులకు పునర్నిర్మాణంలో భాగంగా (R&R) గ్రామస్తులకు మౌలిక వసతులు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇళ్ల నిర్మాణము ఆవుల వారి పాలెం గ్రామంలో నేడు భూమి పూజ కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page