సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షం

Spread the love

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి.

విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జిగా పనిచేసిన రామచంద్ర రావు

గతంలో ఏపీసీసీ జాయింట్‌ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్ర రావు (వాడబలిజ సామాజికవర్గం), సెన్సార్‌ బోర్డు మెంబర్‌గా, పోర్ట్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేసిన రామచంద్ర రావు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు.

Related Posts

You cannot copy content of this page