కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గా

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గాలో జరుగుతున్న చివరి రోజు ఉర్సు ఉత్సవాలలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, దర్గా అధ్యక్షులు సయ్యద్ ఫరూక్ అలీ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ సలీం, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రార్థనలు చేశారు.*

Related Posts

You cannot copy content of this page