కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే…

అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

హైదరాబాద్, : కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ, 6…

ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

పొత్తులపై త్వరలోనే నిర్ణయిస్తాం: అమిత్ షా ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది: అమిత్ షా ఎన్డిఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది .. కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి…

అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు

తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కార్యక్రమంలో రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు. అంతకంటే ముందు మధ్యాహ్నం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గా

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గాలో జరుగుతున్న చివరి రోజు ఉర్సు ఉత్సవాలలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.…

అమిత్ షా టార్గెట్ తెలంగాణే

హైదరాబాద్తెలంగాణలో బిజెపి వేగం పెంచింది కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాదుకు రానున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాటు చేస్తుంది, ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు…

ప్రధాని తో ఆసక్తికర వ్యాఖ్య చేసిన షా రషీద్ అహ్మద్…

బీజేపీ నాకు ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్న… కానీ అది నా పొరపాటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత : షా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ హయాంలో రాలేదు.. BJP కూడా ఇవ్వదని అనుకున్నాను.. కానీ…

You cannot copy content of this page