కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర

Spread the love

Hath Se Hath Jodo Abhiyan Yatra under the leadership of Kolan Hanmant Reddy

మూడవ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర


సాక్షిత : 1౩౦ డివిజన్ సూరారం కాలనీ పరిధిలోని ,ఏకలవ్య నగర్ ,జీవన్ జ్యోతి నగర్ ,ముత్తయ్య బస్తీ ,సుందర్ నగర్, కూన మహా లక్ష్మి నగర్,కాంగ్రెస్ జెండా ఎగరవేసిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి * గడప గడపకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ స్టికర్ వేసి,కరపత్రాలను పంచుతూ BJP, BRS ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించి, *కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్దిని తెలియజేశారు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్,అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజె జేమ్స్,సొమ్మనగారి శ్రీధర్ రెడ్డి ,సంగం వీరేష్ గుత్తా గురువా రెడ్డి ,రాంచందర్,హేమ రాణి ,సుల్తానా బేగం ,పండరి రావు ,మరియు యువజన నాయకులు ,మహిళా నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page