అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50,000/- విరాళం

Spread the love

Donation of Rs.50,000/- for the construction of Ayyappa Swamy Temple

అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50,000/- విరాళం….

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్ సీనియర్ నాయకులు జగన్ యాదవ్ రూ.50,000/- ఆలయ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & ఉంగరాల శ్రీనివాస్ కి అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తల్లారి సాయి ముదిరాజ్, యువకులు వినోద్, దోసకంటి నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page