తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. నారా లోకేష్ పేద ప్రజల అభ్యున్నతికి నిరంతర కృషి చేస్తున్నారని యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు స్ఫూర్తిని నింపి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చిన నాయకుడని తెలియజేశారు…
sakshithanews
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field
Related Posts
Spread the love అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు.. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ…
Spread the love అమరావతి : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా 2 పేజీలలో 9 ముఖ్య మైనా హామీలతో విడుదల అయ్యింది. ఐతే ఈ వైసీపీ మ్యానిఫెస్టో టీడీపీ…
Spread the love సాక్షిత : 130 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక రాష్ట్రం పచ్చగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లకూరు కాలనీ నుంచి…
Spread the love సాక్షిత : గీతారెడ్డి, పూజిత రెడ్డి, ఎన్నికల ప్రచారం వైయస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోష్ కోవూరుమండలం కొత్తూరు హరిజనవాడ, శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం భాగంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నల్లపరెడ్డి…
Spread the love పూజిత రెడ్డి గీత రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు చేరిక మాజీ నీటి సంఘం టిడిపి వైస్ ప్రెసిడెంట్ కోవూరు మండలం ఎన్నికల ప్రచారంలో గీతారెడ్డి ,పూజిత రెడ్డి నిర్వహిస్తున్న సందర్భంగా మనుబోలు సుధీర్ రెడ్డి 50…
Spread the love సాక్షిత : జై భీమ్ రావు భారత పార్టీ కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేబీపీ పార్టీకి ఓటు వేసి నియోజకవర్గం లోని అన్ని సమస్యలు పరిష్కారం చూపటానికి అవకాశం కల్పించాలని…
Spread the love విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం…
Spread the love ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన…
Spread the love ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం…
Spread the love వైసీపీలో చేరిన రూరల్ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద…