కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

Spread the love

కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ ఈ టీమ్ సేవాసమితి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఈ టీం సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page