మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళగిరిలో అనిచ్చితి మరో…
Whatsapp Image 2023 11 01 At 2.50.13 Pm

125 డివిజన్ కైసర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ కైసర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కైసర్…

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా-జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలo పమిడిపాడు సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.*…

సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు,…

సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి…

గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని సింగారపు కాంప్లెక్స్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,…

డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు. ఈ…

బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నూతన వాహనాలను శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్, బాచుపల్లి ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నూతన వాహనాలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు.…

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని బిజెపి రాష్ట్ర శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు…. సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో…

You cannot copy content of this page