డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు.

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page