డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు. ఈ…

జగన్నాథ్ రథ యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

జగన్నాథ్ రథ యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ రామాలయం భాగవతం గ్రూప్ వారి ఆధ్వర్యంలో నిజాంపేట్ రామాలయం నుండి బాచుపల్లి జయదీపిక ఎస్టేట్స్ వరకు ఏర్పాటు…

ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు ప్రధాన రహదారి పై ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర లో ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక…

You cannot copy content of this page