జగన్నాథ్ రథ యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

జగన్నాథ్ రథ యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ రామాలయం భాగవతం గ్రూప్ వారి ఆధ్వర్యంలో నిజాంపేట్ రామాలయం నుండి బాచుపల్లి జయదీపిక ఎస్టేట్స్ వరకు ఏర్పాటు చేసిన జగన్నాథ్ రథ యాత్రను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, ఆగం రాజు ముదిరాజ్, రవి కిరణ్, ఆవుల పావని జగన్ యాదవ్, గాజుల సుజాత, కోలన్ వీరేందర్ రెడ్డి, బాలాజీ నాయక్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, కోలన్ సునీల్ రెడ్డి, మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి మరియు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page