శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్.…

రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు రామకుప్పం నందు నూతనంగా నిర్మించిన రెండు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన నారా భువనేశ్వరి

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనారోగ్యంతో స్వర్గస్తులైన మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్ర పాల్గొని వారి పాడే మోసి నివాళులు అర్పించి,…

127 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 3 కోట్ల వ్యయంతో సుభాష్ నగర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్, గాజులరామారం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

116వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

: నియోజికవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం….*2 కోట్ల 50 లక్షల వ్యయంతో చింతల్ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 116వ రోజు ప్రగతి…

114 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 2 కోట్ల 61 లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 111వ రోజు సూరారం లక్ష్మి నగర్ కాలనీ లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 సూరారం పరిధిలో లక్ష్మి నగర్ కాలనీ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 111వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అనంతరం పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్…

“ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

130 సుభాష్ నగర్ డివిజన్ పరిదిలోని సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాద యాత్ర.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 108వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన…

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఅర్ సహకారంతో నియోజకవర్గం ప్రతి కాలనీ బస్తీని అభివృద్ధి చేసాం – ఎమ్మెల్యే కె పి వివేకానంద్. జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్ కాలనీలో పాదయాత్ర… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో…

You cannot copy content of this page