బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నూతన వాహనాలను శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్, బాచుపల్లి ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నూతన వాహనాలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సోమశేఖర్, రేవంత్, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page