పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

arrangements-for-immersion-of-ganesh- పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ప్రశాంతతకు మారుపేరు సూర్యాపేట నిమజ్జన వేడుకలతో ఆ పేరు నిలబెట్టాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డిసాక్షిత : సూర్యాపేట లోని సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

the-dalit-bandhu-scheme-was-introduced సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కాలనీ కి చెందిన కేశవులు కి మంజూరైన కిరాణం షాప్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి…

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

mlc-shambhipur-raju-who-visited-tirumala- తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ ని ఆశీర్వాదించారు.…

గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు…

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి:

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని వినాయకుల నిమజ్జనం కోసం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు…

కోల్ నాలా పనుల్లో వేగంగా పెంచండి.. ఎస్.ఎన్.డి.పి అధికారులు, విడివి కాంట్రాక్టు సంస్థపై ఎమ్మెల్యే ఆగ్రహం…

కోల్ నాలా పనుల్లో వేగంగా పెంచండి.. ఎస్.ఎన్.డి.పి అధికారులు, విడివి కాంట్రాక్టు సంస్థపై ఎమ్మెల్యే ఆగ్రహం… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్లలో కోల్ నాలా పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంతో ఎస్.ఎన్.డి.పి అధికారులు,…

లింగం గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే..

లింగం గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ లింగం గౌడ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…

బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు…

బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు... కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఘనంగా మాజీ మంత్రి మాణిక్యరావు 6 వ వర్ధంతి

ఘనంగా మాజీ మంత్రి మాణిక్యరావు 6 వ వర్ధంతి Ex-minister Manikya Rao’s 6th death anniversary వికారాబాద్ జిల్లా తాండూర్ సాక్షిత : తాండూర్ లో మాజీమంత్రి నల్కొడ్ మాణిక్యరావు 6 వ వర్ధంతి భారీగా జరిగినది.ఆయన కుమారులు M…

మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. *సాక్షిత :వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని నంది వాగు చెరువులో చేప పిల్లలను వదిలారు. ▪️…

You cannot copy content of this page