మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

Spread the love

మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

*
సాక్షిత :వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని నంది వాగు చెరువులో చేప పిల్లలను వదిలారు.

▪️ నంది వాగు చెరువులో ఒక లక్ష చేప పిల్లలు వదలడం జరిగిందని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం మత్స్యకారులను గతంలో ఎన్నడూ… లేని విదంగా ప్రోత్సహిస్తూ… ముందుకు నడిపిస్తుందన్నారు.

▪️ స్వరాష్ట్ర తెలంగాణలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ… చేతి వృత్తులకు జీవం పోస్తున్న మహానీయుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page