ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు..

ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

బంగారం కొనండి సంపదను పెంచుకోండి

బంగారం కొనండి సంపదను పెంచుకోండిప్రముఖ టీవీ యాంకర్ రష్మీ‘లక్ష్మి శ్రీనివాస జ్యూయలరీస్’ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ఖమ్మంలో బంగారంతో మెరిసిన రష్మీభారీగా తరలివచ్చిన జన సందోహంసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో…

మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

మత్స్య సంపదను సుస్థిరం చేసిన మహర్షి సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. *సాక్షిత :వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని నంది వాగు చెరువులో చేప పిల్లలను వదిలారు. ▪️…

You cannot copy content of this page