ఘనంగా మాజీ మంత్రి మాణిక్యరావు 6 వ వర్ధంతి

Spread the love

ఘనంగా మాజీ మంత్రి మాణిక్యరావు 6 వ వర్ధంతి

Ex-minister Manikya Rao’s 6th death anniversary


వికారాబాద్ జిల్లా తాండూర్ సాక్షిత : తాండూర్ లో మాజీమంత్రి నల్కొడ్ మాణిక్యరావు 6 వ వర్ధంతి భారీగా జరిగినది.ఆయన కుమారులు M రమేశ్ మహారాజ్, రాకేశ్ మహారాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఉత్తమ్ చెందు, కోరారాప్ నగేష్,మల్కాపూర్ జనార్దన్ రెడ్డి,K. రాజ్ కుమార్,సయ్యద్ శుకూర్,మల్లన్న, రవికుమార్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పెద్దేముల్ ZPTC దారసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ బస్వారాజ్ కమాల్ పూర్,మాజీ కౌన్సిలర్ బస్వారాజ్, సర్పంచ్ హన్మాపూర్ లొంక నర్సిములు, మాజీ సర్పంచ్ G మల్లప్ప బందమీది పల్లి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాసనమ్ గాజులమన్నన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు,యువకులు తాండూర్ నియోజకవర్గం గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గోన్నారు,.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు,తాండూర్ నియోజకవర్గంలో మాణిక్యరావు

, భవిషత్తులో రైతులకు పంటలకు నీటికొరత లేకుండా, కోటపల్లి ప్రాజెక్టు, జుంటి పల్లిప్రాజెక్టు,అల్లాపూర్ చెరువుకట్ట నిర్మాణం చేయించారని, అనేక దీర్ఘాకాళిక పనులు ప్రజలకు ఉప యోగ పడేటట్లు శేషారని, నేతలు కొనియాడారు, కొంత మంది ఒక పార్టీ లో గెలిచి,మరో పార్టీ లకు పోవడం సహించ రాని దని,అలాంటి వ్యక్తుల కళ్ళ బొల్లి మాటలు నమ్మవద్దని, వాళ్ళ స్వార్ధంకోస్రం జనాన్ని మోసం చేస్తుంట రని , ఈసారి తాండూర్ లో, మళ్ళీ కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఎవరు భయ పడ వల్సిన అవసరం లేదని తెలిపారు.

, తెరాస కెసిఆర్ పాలన లో ఆత్మ గౌరవం లేకుండా పోయిందని వాపోయారు,తెలంగాణ కొరకు పోరాడిన,ప్రాణాలు త్యాగం చేసిన,కుటుంబాలు ఆగం ఐనాయి, తెలంగాణకు ఎవరైతే వ్యతి రేకులు ఉన్నారో వారే తెరాస ప్రభుత్వం లో మంత్రులు గా MLA, MP లు గా కొనసాగుతున్నారు, వాళ్ళు ఈ రోజు ఉద్యమ కారులను లెక్క చేయడం లేధు, ఎన్నికలు దగ్గర లోనే ఉన్నాయి, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని నాయకులందరు మాట్లాడడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page