తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

mlc-shambhipur-raju-who-visited-tirumala-

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ ని ఆశీర్వాదించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమళ్లు , సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారేడు శ్రీనివాస్ రెడ్డి , కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ , కొలుకుల జగన్ , మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page