ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్ పరిధిలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 13CMRF

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్ పరిధిలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 13CMRF చెక్కులను ఇంటింటికీ తిరుగుతూ అందచేశారు. తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు…

మార్కెట్ కమిటీ చరిత్రలో రైతన్నల శ్రేయస్సుకు శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మార్కెట్ కమిటీ చరిత్రలో రైతన్నల శ్రేయస్సుకు శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * …….. సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో (హరే కృష్ణ మూవ్ మెంట్) మార్కెట్ కమిటీ…

పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ టిఆర్ఎస్: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ టిఆర్ఎస్: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ + ……. సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మోమిన్ పేట్…

సమిష్టిగా కృషి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ +

సమిష్టిగా కృషి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ +* …సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో 07:00…

రూ.3.50 లక్షల విలువ గల LOC లను లబ్దిదారులకు అందచేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

రూ.3.50 లక్షల విలువ గల LOC లను లబ్దిదారులకు అందచేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ….. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కి చెందిన ఎ. కృష్ణ, బి. హరీష్ లు గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో…

దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజు

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నీ హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో, పారిశుధ్యం పై అవగాహాన సదస్సు

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నీ హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో, పారిశుధ్యం పై అవగాహాన సదస్సును GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో రిక్షా కార్మికులతో సమావేశం నిర్వహించిన హైదర్…

ఐనోలులో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

ఐనోలులో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపనహాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి …… సాక్షిత పటాన్చెరు: దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలంఐనోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం నిర్మాణ…

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట సాక్షిత : పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు చెప్పిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు,నిర్మాణానికి పచ్చజెండా సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు జర్నలిస్టులు,బ్యూరోక్రాట్లు,ప్రజా…

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన అంశాలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన అంశాలు…. లిక్కర్ స్కాంలో తన కుటుంబ పాత్ర పై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ శాంతి భద్రతలకు భంగం…

You cannot copy content of this page