పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ టిఆర్ఎస్: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ టిఆర్ఎస్: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ +

…….

సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మోమిన్ పేట్ మండల కేంద్రంలో మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు k లక్ష్మణ్, ప్రశాంత్, సురేష్, మోహన్, రాంచంద్రయ్య, బిచ్చయ్య వారి అనుచరులు 20 మంది మరియు ఎన్కతల గ్రామానికి చెందిన కాంగ్రెస్ మరియు BSP పార్టీ నాయకులు మర్రి రాజు, చంద్రయ్య, బస్వరాజ్, జ్యోసి, శ్రీకాంత్ వారి అనుచరులు 30 మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page