హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నీ హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో, పారిశుధ్యం పై అవగాహాన సదస్సు

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నీ హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో, పారిశుధ్యం పై అవగాహాన సదస్సును GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో రిక్షా కార్మికులతో సమావేశం నిర్వహించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో రిక్షా కార్మికులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు అని, అలాగే ప్రతి ఒక్కరు తమ ఇంటి లోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసే విధంగా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ GHMC అధికారులకు ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో GHMC ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ అధికారి అశ్విని, శానిటేషన్ SRP సత్యనారాయణ, SFA’లు భరత్, వెంకట్ రావు, సంజీవ రావు, గోపాల్, వెంకట రమణ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ్ ఆటో ట్రాలీల కార్మికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page