ఐనోలులో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

Spread the love

ఐనోలులో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన
హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

……

సాక్షిత పటాన్చెరు:

దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం
ఐనోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం నిర్మాణ పనులకు గురువారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page