లింగం గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే..

Spread the love

లింగం గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ లింగం గౌడ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లింగం గౌడ్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page