దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు

దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి ఇబ్రహీంపట్నం దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు…

గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం

గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం రెండు కుటుంబాల వ్యధ లను తోలగించి నవ వసంతం నింపిన ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం విధి వెక్కిరించిన ఒక కుటుంబ దీన గాథ. అగవైకల్యం తో…

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం – అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజ

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం – అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజసాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి…

విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్న సీ.ఎం. వై.య‌స్. జగన్మోహన్ రెడ్డి .

విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్న సీ.ఎం. వై.య‌స్. జగన్మోహన్ రెడ్డి .సాక్షిత : సీ.ఎం.ని కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరిన శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస గ్రామానికి…

తండా గ్రామాల నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఊడిజర్ల, నల్గొండతండా మరియు అగ్నిగుండాల తండా గ్రామాల నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా…

తిరుపతిలో అందరికి తాగునీరు – కమిషనర్ అనుపమ అంజలి

తిరుపతిలో అందరికి తాగునీరు – కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత, తిరుపతి బ్యూరో: మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అందరికి నీరు అందించేలా తగు చర్యలు చేపట్టినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతి నగరంలో అమృత్ స్కీమ్…

కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ చేస్తున్న ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు

కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ చేస్తున్న ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం లక్ష్యమని గర్వంగా చెబుతున్నా* చంద్రబాబు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్…

ప్రతి ఇంటి గడపలో తలుపు తట్టిన జగనన్న సంక్షేమ పథకాలు

ప్రతి ఇంటి గడపలో తలుపు తట్టిన జగనన్న సంక్షేమ పథకాలు సాక్షిత : మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గడపలో తలుపు తట్టాయని మైలవరం…

ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం” శుభపరిణామం – కాంగ్రెస్ రాష్ట్ర నేత నవీన్ కుమార్ రెడ్డి

ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం” శుభపరిణామం – కాంగ్రెస్ రాష్ట్ర నేత నవీన్ కుమార్ రెడ్డిసాక్షిత, తిరుపతి బ్యూరో: రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లు నిషేధిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, రాయలసీమ…

టీటీడి స్కూల్స్ విజేతలకు తిరుపతి బాలోత్సవం బహుమతులు

టీటీడి స్కూల్స్ విజేతలకు తిరుపతి బాలోత్సవం బహుమతులుసాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి బాలోత్సవం సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ మేరకు బాలోత్సవ సంస్థ ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున ఆధ్వర్యం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE