వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్

మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరణం లేని మహా నేత.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్ గారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. దివంగత…

టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ టిడిపి సాయి సమావేశంలో శిష్ట్లా లోహిత్, వెనుక వరుసలో నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం…

నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలో జరిగే టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు వెళ్ళేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ కార్యకర్తల సంక్షేమంపై…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర ఎనలేనిదని ప్రజా సంక్షేమమే ప్రాతిపధికగా ఎన్నో…

ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు

ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు.. కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎఏస్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ జైలుకు వెళ్ళిన నేతలను నిజమైన వీరులు, హీరోలన్న నారా లోకేష్ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన చంద్రబాబు లేఖకు స్పందించి వేధింపులు నిలిపివేయాలి రాష్ట్రంలో…

67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు

67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు ముఖ్య మంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి స్కూల్ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది……ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గం MLA తిప్పల.నాగిరెడ్డి పాల్గొన్నారు.DCMS చైర్మన్ పల్లా.చిన్నతల్లి…

You cannot copy content of this page