ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు

Spread the love

ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు..

కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎఏస్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు నివాళులర్పించారు.ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. 2004 సెప్టెంబర్ 2వ తేదిన అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై వైఎస్ఆర్ మరణించిన విషయం తెలిసిందే.

Related Posts

You cannot copy content of this page

Compare