67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు

Spread the love

67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు ముఖ్య మంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి స్కూల్ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది……ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గం MLA తిప్పల.నాగిరెడ్డి పాల్గొన్నారు.DCMS చైర్మన్ పల్లా.చిన్నతల్లి ,వార్డు కార్పొరేటర్ పల్లా.శ్రీనివాస్ ,హెడ్ మస్టర్ అరుణ్ కుమార్,67వ వార్డు YSR CP నాయుకులు పల్లా. పెంటరావు , అచ్చయ్యనాయుడు,చిత్రాడ.అప్పారావు ,దాలిరాజు, బాబ్జి, కనకరాజు, నాగేశ్వరావు,అన్నపూర్ణ, లక్ష్మి… పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page