శంకర్పల్లి మూడో వార్డు మహిళలతో పరిచయ వేదికలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో…

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ0

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,…

95 వ వార్డు రత్నగిరి నగర్ లో నూతన స్పోర్ట్స్ థీమ్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజ్…

పెందుర్తి మండలం 95 వ వా ర్డు లో సుమారు ఒక కోటి 78 లక్షల నిధులతో నూతనంగా స్పోర్ట్స్ టీం పార్కును స్థానిక ఎమ్మెల్యే అజిత్ రాజ్ చేతుల మీదుగా 95వార్డ్ కార్పొరేటర్ మమ్మనదేవుడు ఎనిమిదోవ జోన్ కమిషనర్ సమక్షంలో…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు

శంకర్‌పల్లి: ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. సోమవారం భీమ్ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్…
Whatsapp Image 2023 10 19 At 2.38.35 Pm

31వ వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చానని… ప్రజల మెప్పు పొందడం.

31వ వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చానని… ప్రజల మెప్పు పొందడం. సంతృప్తినిచ్చిందన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి సాక్షిత : 31వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వార్డు ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేస్తూ ప్రధానంగా రోడ్డు,…

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో రాంపల్లి 3వ వార్డు చెందిన పలు కాలనీవాసులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ధ్వర్యంలో మూడో వార్డు పరిధిలోని సాయి దుర్గా రెసిడెన్సి , గోకుల్ నగర్ ,డి ఎస్ ఆర్ కాలనీ, తారక ఎంక్లేవ్ ,లకు చెందిన సుమారు 300 మంది కాలనీ అసోసియేషన్ సంఘం సభ్యులు , కాలనీవాసులు , మహిళలు భారీ…

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ స్థానిక శాసనసభ్యుడు ముటా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ…

ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డు లో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , గతంలో 6 ఇంచుల పైప్ లైన్ వేయడం వలన వరద నీటితో పొంగుతున్న కారణంగా 1 ఫీటు పైప్ లైన్ వేయుటకు గాను, అదేవిధంగా UGD మరమ్మతుల కొరకు, CC…

జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్ లో ప్రస్తుతం ఉన్న వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అనే గొప్ప ఆలోచనతో సుందరంగా తీర్చిదిద్ది రంగులతో మెరుగులు దిద్ది చిన్న మార్పులతో జిహెచ్ఎంసి వార్డు కార్యాలయముగా ఏర్పాటు…

జీడిమెట్ల డివిజన్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

You cannot copy content of this page