తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ డిపిఆర్ కళ్యాణమండపంలో వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయ సభ సాక్షిత : ఈ పరిచయ సభకు ముఖ్య అతిధిగా శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి విచ్చేసి వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్…
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 48వ వార్డు జీవకోనలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గడప గడపనూ పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రజలతో మమేకమయ్యారు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, ప్రజల వినతులపై స్పందిస్తూ…
విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు కూడా పోలీస్ కుటుంబ సభ్యులే – అడిషనల్ ఎస్పీ పోలీసు సంక్షేమ దినోత్సవ సందర్భంగా వివిధ కారణాలచే మరణించిన, విరమణ చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించిన…
గడప గడపకు మన ప్రభుత్వంచిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి…
జీజీహెచ్కు యావదాస్తి! 20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని ఔదార్యం వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతిదీంతో తాను చదివిన జీజీహెచ్కు భారీవిరాళం గుంటూరు (మెడికల్) అక్టోబరు 5: యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన…
జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి..! ●అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి..! ●”గడపగడపకు మన ప్రభుత్వం” లో వచ్చే అర్జీల కు ప్రాధాన్యత ఇవ్వాలి..! ●అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే #తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశం.. ముఖ్యమంత్రి వైయస్…
సాక్షిత : స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో తిరుపతి నగరం ప్రెసిడెంటిల్ అవార్డును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి…
తిరుపతి ఖ్యాతిని పెంచినందుకు అభినందనలు - ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వచ్చ సర్వేక్షన్ 2022లో తిరుపతి నగర ఖ్యాతిని పెంచినందుకు అభినందనలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రసంసలు తెలియజేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి…
విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి:మంత్రి ధర్మాన అరసవల్లి: విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని..విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం…
కోటప్పకొండ గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాటు పల్నాడు జిల్లాప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండగిరి ప్రదక్షణ కార్యక్రమం ప్రతినెల పౌర్ణమి సందర్భంగా రోజున అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈనెల 9 వ తేదీన ఆదివారం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణకు అన్ని ఏర్పాట్లు…