అట్టహాసంగా ప్రారంభమైన బిపీఎల్ క్రికెట్ టోర్నమెంట్

Spread the love

BPL cricket tournament started with a bang

అట్టహాసంగా ప్రారంభమైన బిపీఎల్ క్రికెట్ టోర్నమెంట్…!!

బెస్ట్ గేమ్స్ క్లబ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ ఈవెంట్…!!

మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో నాలుగు రోజులు పాటు జరగనున్న మ్యాచ్ లు…!!

ప్రారంభోత్సవానికి హాజరైన బెస్ట్ గేమ్స్ క్లబ్ నిర్వాహకులు, ప్రముఖ కంపెనీ యాజమాన్యాలు.
ఇబ్రహింపట్నంమండల పరిధిలోని మూలపాడు ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం అయ్యింది.. విజయవాడ కు చెందిన ప్రముఖ సంస్థ బెస్ట్ గేమ్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీపీఎల్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ బుదవారం అట్టహాసంగా ప్రారంభమైంది.. టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బెస్ట్ గేమ్స్ క్లబ్ యాజమాన్యం, వివిధ ప్రముఖ కంపెనీ యాజమాన్యాలు పాల్గొని టోర్నీ ను జ్యోతి ప్రజ్వలన తో ఆరంభించారు.. మొత్తం 8 జట్లు ఈ టోర్నీ లో ఆడుతుండగా నాలుగు రోజులు పాటు లీగ్ లు, సెమీస్, పైనల్స్ జరగనున్నాయి..
*ఈ సందర్భంగా బెస్ట్ గేమ్స్ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించడమే ప్రధాన లక్ష్యం తో బెస్ట్ గేమ్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page