21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 72,966 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్లు తగ్గి 22,106 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ…

ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

హైదరాబాద్:పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా…

అదిలాబాద్ జిల్లా: బాసరలో ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర

యాత్రలో పాల్గొన్న ఎంపీ శోభన్ బాబురావు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్.

ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం..

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ (CWC) సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సిడబ్ల్యూసి సభ్యులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో ప్రధానంగా…

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లిNRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లిసాక్షిత : USA లోని ఫిలడెల్ఫియా…

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన — ప్రక్రియను పరిశీలించిన జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ సూర్యాపేట సాక్షిత ప్రతినిధి ఎస్.ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువ ప్రతాల పరిశీలన సూర్యాపేట…

సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సమావేశం.

ఘనంగా ప్రారంభమైన బొడ్రాయి సప్తమ వార్షికోత్సవాలు

ఆదిపరాశక్తి లక్ష్మీదేవమ్మ మారమ్మ తల్లి ఉత్సవాలు చిట్యాల సాక్షిత శ్రీ ఆదిపరాశక్తి లక్ష్మీదేవమ్మ మారమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, బొడ్రాయి (నాభిశిల) సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు రాగిచెడు జయంత్ కుమార్ ఆధ్వర్యంలో…

బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర –

నంద్యాల జిల్లా బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర – లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు – వంద రోజులకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి – సంతజూటూరులో చెంచులతో ముఖాముఖినిర్వహించనున్న నారా లోకేశ్ – నేటితో…

You cannot copy content of this page