బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది.

Spread the love

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది.

ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు.

తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15వరకు ప్రజాహిత పాదయాత్ర సాగనుండగా.. వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్లలో బండి సంజయ్ పర్యటించనున్నారు. 

Related Posts

You cannot copy content of this page