20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

Spread the love

Bhumi Pooja for construction of Gram Panchayat building with 20 lakh funds

20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజిపూర్ మండలం లో 20 లక్షల నిధులతో గుడిపేట గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్,AMC చైర్మన్ పల్లె భూమేష్,మండల అధ్యక్షుడు మోగిలి శ్రీనివాస్,గుడిపేట సర్పంచ్ లాగిశెట్టి లక్ష్మీ రాజయ్య,రైతు కన్వీనర్ శ్రీనివాస్ రావు,మాజీ సర్పంచ్ దోమటి లచ్చన్న,యూత్ అధ్యక్షుడు దోమటి బాపు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page