ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయిన బాధితులను పరామర్శించిన గద్వాల ఎమ్మెల్యే

బాధితులకు ఆర్థిక సహాయం అందజేత కేటిదొడ్డి తహసీల్దార్ కు ఫోన్ చేసి బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే గుడిసెలు దగ్దం: 10లక్షల ఆస్తి నష్టం ఈరోజు గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం గంగన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని…

ప్రజాపాలనతోనే అభివృద్ధి సాధ్యం…

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం పూ డూరు, అనంతపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన జిల్లా పరిషత్ చైర్…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం…

ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్షించిన ధరూర్ మండల ఎంపీపీ. నజుమున్నిస బేగం.

మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మెన్ బండ్ల లక్ష్మిచంద్రశేఖర్ రెడ్డి ధరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిడివో అబ్దుల్ జబ్బార్, పంచాయతీ సెక్రటరీ, ధర్మారావు, గ్రమపెద్దలు తదితరులు…

ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంత్ రెడ్డి,మాజీ ఎంపీపీ నాగన్ గౌడ్, సర్పంచ్ గోవిందమ్మ ,ఎంపిటిసి రామన్న, శేఖర్ రెడ్డి,వెంకట్ రాముడు,గుమ్మ గోవర్ధన్,అధికారులు,బిఆర్ఎస్…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్…

తిరుపతి అభివృద్దే మా ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే భూమన

మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…

ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…

ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకున్న వైకాపా అధ్యక్షురాలు షర్మిల

భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్…

దేశంలోనే మెట్టమెదటి PACS చే నిర్మించబడిన కోల్డ్ స్టోరేజ్

వినికొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శావల్యాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్.వారు సుమారు 6 కోట్ల 65 లక్షల రూపాయల తో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రం (కోల్డ్ స్టోరేజ్)…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE