ఉద్యోగి సత్యనారాయణది ఆత్మహత్య కాదని, ఒకరకంగా హత్య అని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

సత్యనారాయణది ముమ్మాటికి హత్యే… పేపరు మిల్లులోని పరంపర వ్యవహారాలే బలితీసుకున్నాయి.. మిల్లు ఉన్నతోద్యోగులు,కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులే కారకులు.. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారమివ్వాలి.. ఇద్దరు అల్లుళ్లకు మిల్లులో ఉద్యోగాలివ్వాలి.. పరంపర వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యప్తు జరపాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు,…

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి SPS నెల్లూరు జిల్లా: తేది:01-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన “వై.యస్.ఆర్.ఆసరా” సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. అయితే వైసీపీ…

పెద్దారవీడు మండల సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం

ప్రకాశం జిల్లా స్క్రోలింగ్ పాయింట్స్ యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండల సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. దేవరాజుగట్టు లో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో సమావేశం. జగనన్నే…

ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా

పల్నాడు జిల్లా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ ఆంజనేయులు…

విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత విలువడే వేస్ట్ ని బూడిద చెరువుకి తరలిస్తున్నారు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం.ఇబ్రహీంపట్నం మండలం. భారతీయ జనతా పార్టీ నార్ల తాతారావు విద్యుత్ ధర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును భాజపా, జనసేన నాయకులు శనివారం పరిశీలించారు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు.. విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత…

ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు

బాపట్ల టౌన్ :బాపట్ల పురపాలకసంఘం చరిత్రలో మొదటిసారిగా 2022-2023 ఆర్ధికసంవత్సరానికి గాను ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు.బాపట్ల పురపాలక సంఘంలో మొత్తం 17 వేల అసెస్మెంట్లకు…

స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఎర్రగొండపాలెం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించినమాజీ మండల అధ్యక్షులు వెన్న వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నజిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పశ్చిమ ప్రాంత ప్రాణదాత ప్రజా నేతడా మన్నే రవీంద్ర మాజీ మార్కెట్…

జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు

మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మెడబలిమి అచ్యుతరావు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన…

అంగన్వాడి కేంద్ర భవనం ప్రారంభం

అంగన్వాడి కేంద్ర భవనం ప్రారంభం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 1.4.2023. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE