జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు

Spread the love

మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మెడబలిమి అచ్యుతరావు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గకి అభినందనలు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page