అంగన్వాడి కేంద్ర భవనం ప్రారంభం

Spread the love

అంగన్వాడి కేంద్ర భవనం ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 1.4.2023.

ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. జగనన్న పాలనలో అభివృద్ధి పనులు ఎన్నో చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page