IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ…
భారత్లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్లైన్ ఓ కథనం ప్రచురించింది. భారత్లో టెస్లా ప్రవేశంపై…
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…
సాక్షిత చిట్యాల :ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎం డి జహంగీర్ ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం…
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే 2028లో తెలంగాణ అసెంబ్లీపై బిజెపి జెండా ఎగరడం ఖాయం తెలంగాణలో మోడీ వేవ్ వచ్చింది 3 లక్షల మెజారిటీతో చేవెళ్ల పార్లమెంట్ గెలుస్తున్నాం: కొండ విశ్వేశ్వర్ రెడ్డి…… సాక్షిత శంకర్పల్లి : గత తొమ్మిదిన్నర…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సహరీ, ఇఫ్తార్, ఖురాన్ పఠనం, తరావీహ్ నమాజు సలతో సహనశీలత, కృతజ్ఞతాభావం కలుగుతాయి. మండే ఎండల్లో రోజా పాటించడాన ఆకలిని తట్టుకునే సహనం అలవడుతుంది. ‘ఓ అల్లాహ్ ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యం, నీరు…
శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి…
శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఉగాది పండుగను నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్ర సమయంలో కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా ఆయా…
తెలంగాణలో 70 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడ యివ్వాని కాంగ్రెస్ పార్టీనీ ఓడిస్తాం…. పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను…
ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న…