ఉగాది పండుగను పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ జరిగింది :

Spread the love

శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని కొత్త నిర్మాణం చేసినటువంటి ఆరోజు నుండి శంకర్పల్లి మున్సిపల్ లో హిందూ పండుగలు ఏవి వచ్చినా సరే ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంసాని ప్రకాష్ గుప్తా, రాజు పంతులు,నరేష్ కుమార్, బీర్ల సురేష్, శ్రీనివాస్ ముదిరాజ్, విశ్వనాథం, రాఘవేందర్, వీరప్ప, చాకలి వెంకటేష్ మరియు శంకర్పల్లి హిందూ బంధువులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page