ఉగాది పండుగను పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ జరిగింది :

శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి…

ఆలయాల విగ్రహ, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామం సీతారామాలయ స్వామి ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవం…

ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం

వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలో వినాయకుడు సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గ్రామ నాభిశిల (బొడ్రాయి) మరియు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఏపీహెచ్ బీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ…

You cannot copy content of this page