మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు..

Spread the love

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షల తో పాటు పలు ఆహ్వాన పత్రికలు అందచేశారు. పలు కాలనీలకు చెందిన ప్రజలు సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిదులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page